Exclusive

Publication

Byline

తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్‌లపై తగ్గింపు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి!

భారతదేశం, డిసెంబర్ 1 -- పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి మంచి ఛాన్స్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే డిసెంబర్ రెండో వారంలో జరగనున్న దేశవ్యాప్త లోక్ అదాలత... Read More


2027 గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 1 -- ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభ... Read More


మేడారం పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, డిసెంబర్ 1 -- 2026లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా మేడారంలో జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాస... Read More


ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్.. ఏపీ, తెలంగాణ నుంచి ప్యాకేజీ!

భారతదేశం, డిసెంబర్ 1 -- ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవానుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ గొప్ప ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తో... Read More


జీహెచ్ఎంసీ విస్తరణ.. హైదరాబాద్ మెుత్తం కవర్ అయ్యేలా మెట్రో రింగ్!

భారతదేశం, డిసెంబర్ 1 -- జీహెచ్ఎంసీ విస్తరణ గురించి ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో ఓఆర్ఆర్ చుట్ట... Read More


టూరిస్టులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి వైజాగ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి.. ఎంట్రీ ఫీజు ఎంత?

భారతదేశం, డిసెంబర్ 1 -- విశాఖ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె... Read More


తెలంగాణ అభివృద్ధికి కొత్తగా మూడు రకాల పాలసీలు.. ప్యూర్, క్యూర్, రేర్ : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, నవంబర్ 30 -- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సలహాదారులు తెలంగాణ రైజింగ్ 2047 గురించి చర్చించారు. భారత్ ఫ్... Read More


రాబోయే 2 నెలల్లో నాలుగు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న వైజాగ్!

భారతదేశం, నవంబర్ 30 -- రాబోయే రెండు నెలల్లో భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు పాల్గొనే నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లకు విశాఖపట్నం రెడీగా ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ... Read More


ఎచ్చెర్ల తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు.. చాలా రోజులుగా తిండి లేకుండా సముద్రంలోనే!

భారతదేశం, నవంబర్ 30 -- శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం మూసవానిపేట సముద్రతీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన బోటు వచ్చింది. అయితే డి.మత్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు అనుమానాస్పదంగా వెళ్తున్న బోటును... Read More


SIR గడువు మరో వారం పొడిగించిన ఈసీ.. ఏపీలోనూ చేపట్టాలన్న టీడీపీ ఎంపీ

భారతదేశం, నవంబర్ 30 -- కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న SIRను స్వాగతిస్తున్నట్టుగా టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన SIR ను పార్టీ స్వాగతిస్తున్నట్ల... Read More